వార్తలకు తిరిగి వెళ్లండి
తెలంగాణ ఆర్థిక ప్రగతే మా ధ్యేయం: సీఎం రేవంత్

రాష్ట్రంలో అత్యుత్తమ పారిశ్రామిక విధానం ఉందని, 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థే లక్ష్యమని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.
కాలుష్య నివారణకు పరిశ్రమలను ఓఆర్ఆర్ అవతలకు తరలిస్తామని, యువతలో నైపుణ్యాల పెంపు కోసం స్కిల్ వర్సిటీని ఏర్పాటు చేస్తున్నామన్నారు.
Comments
Loading comments...