వార్తలకు తిరిగి వెళ్లండి
తెలంగాణ సైబర్ బ్యూరో హెచ్చరిక

భారీ డిస్కౌంట్లు, ఆఫర్ల పేరిట సైబర్ నేరగాళ్లు చేసే మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో సంచాలకులు శిఖా గోయల్ హెచ్చరించారు. ఈ మేరకు సోమవారం ఆమె ఒక ప్రకటన విడుదల చేశారు.
నేరగాళ్లు మోసగించే విధానాలను వివరిస్తూ ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వెల్లడించారు. నకిలీ రాయితీల వలలో పడి ప్రజలు నష్టపోవద్దని స్పష్టం చేశారు.
Comments
Loading comments...