Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పులి దాడి: పశువుల పరిహారం

కౌశిక్ శర్మ Jul 14, 2026 9:25 AM నాగర్ కర్నూల్ 1 viewsabout 2 hours ago
పులి దాడి: పశువుల పరిహారం - Udayam Digital
అమ్రాబాద్‌ అటవీ ప్రాంతంలో పెద్దపులుల దాడిలో మృతి చెందిన పశువుల యజమానులను ప్రభుత్వం ఆదుకుంటోంది. 2025 నుంచి ఇప్పటివరకు పులుల దాడిలో దాదాపు 92 మూగజీవాలు మరణించాయి. ఈ నేపథ్యంలో నష్టపోయిన బాధిత రైతులు దరఖాస్తు చేసుకున్న నెల రోజుల్లోపే అటవీశాఖ వారి బ్యాంకు ఖాతాల్లో నేరుగా పరిహారం జమ చేస్తూ ఊరటనిస్తోంది.

Comments

G
Loading comments...