వార్తలకు తిరిగి వెళ్లండి
ఓటరు సవరణ ప్రక్రియ గందరగోళం

నగరంలో ఓటరు జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ తీవ్ర అయోమయంగా మారింది. ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ మరియు వాటిని నింపే అంశాలపై అటు ప్రజలకు, ఇటు క్షేత్రస్థాయి బీఎల్ఓలకు పూర్తి అవగాహన లేకపోవడంతో ఇబ్బందులు తలెత్తుతున్నాయి.
ఈ నెల 24వ తేదీతో గడువు ముగియనుండటంతో అధికారులు ఉరుకులు పరుగులు పెడుతున్నారు. స్పష్టత లేని కారణంగా అనేక ప్రాంతాల్లో ఫారాల సేకరణ మందగించిందని తెలుస్తోంది.
Comments
Loading comments...