Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బెజవాడ దుర్గమ్మకు తెలంగాణ బంగారు బోనం

అనురూప్ గౌడ్ Jul 26, 2026 4:58 PM విజయవాడabout 1 hour ago
విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గమ్మకు భాగ్యనగర్ శ్రీమహంకాళి జాతర బోనాల ఉత్సవాల ఉమ్మడి దేవాలయాల కమిటీ బంగారు బోనం సమర్పించింది. ఈ కార్యక్రమంలో తెలంగాణ మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఫ్లోర్ లీడర్ తలసాని శ్రీనివాస్ యాదవ్ పాల్గొని అమ్మవారి ప్రత్యేక దర్శనం చేసుకుని ఆశీస్సులు పొందారు.

Comments

G
Loading comments...