వార్తలకు తిరిగి వెళ్లండి
తేజ్ ప్రతాప్కు 14 రోజుల రిమాండ్

నీట్ పేపర్ లీకేజీ నిరసనల సందర్భంగా అరెస్టైన జేఎస్జేడీ అధినేత తేజ్ ప్రతాప్ యాదవ్కు పట్నా కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించింది.
లాలూ ప్రసాద్ యాదవ్ పెద్ద కుమారుడైన తేజ్ ప్రతాప్ను పోలీసులు అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు. అనంతరం కోర్టు ఆదేశాలతో ఆయనను జైలుకు తరలించారు.
Comments
Loading comments...