వార్తలకు తిరిగి వెళ్లండి

మంత్రి నారా లోకేశ్ను ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావు మంగళవారం ఉండవల్లిలోని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. విద్యార్థులకు నైతిక విలువల అవసరాన్ని ఈ సందర్భంగా వివరించారు.
ఏపీ ప్రభుత్వ 'నో బ్యాగ్ డే'లో తాను రూపొందించిన నైతిక విలువల పాఠాలను బోధించడంపై చాగంటి సంతోషం వ్యక్తం చేశారు. అనంతరం మంత్రి లోకేశ్ ఆయనను సాదరంగా సాగనంపారు.
Comments
Loading comments...
