వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రభుత్వ ఉద్యోగులకు పదవీ విరమణ తప్పనిసరి అని నిర్మల్ జిల్లా విద్యాధికారి దర్శనం భోజన్ తెలిపారు. జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో పదవీ విరమణ పొందిన ఉపాధ్యాయులకు ఆత్మీయ సన్మానం నిర్వహించారు.
ఉపాధ్యాయ వృత్తి సమాజంలో గొప్పదని, విధి నిర్వహణలో వారు చేసిన సేవలను సమాజం గుర్తుంచుకుంటుందని డీఈవో పేర్కొన్నారు. కార్యక్రమంలో అధికారులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

