వార్తలకు తిరిగి వెళ్లండి

చేగుంట మండలం రెడ్డిపల్లి ప్రాథమిక పాఠశాలలో సీపీఎస్ రద్దు కోరుతూ ఉపాధ్యాయులు నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం పూర్వ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నవాత్ సురేష్ ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించారు.
సెప్టెంబర్ 1న భోజన విరామ సమయంలో అన్ని మండలాల్లో నిరసనలు చేపట్టాలని తెలంగాణ జేఏసీ ఛైర్మన్ లచ్చిరెడ్డి పిలుపునిచ్చిన నేపథ్యంలో ఈ కార్యక్రమం నిర్వహించినట్లు తెలిపారు.
Comments
Loading comments...

