Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఫిన్లాండ్‌ పర్యటన చేసిన టీచర్‌కు అభినందన

Follow Udayam on Google
Anuroop Sep 03, 2026 4:14 PM అనకాపల్లి General
ఫిన్లాండ్‌ పర్యటన చేసిన టీచర్‌కు అభినందన - Udayam
నర్సీపట్నం మున్సిపాలిటీ శివపురం ఎంపీపీ పాఠశాల ఉపాధ్యాయుడు డి.గోపీనాథ్‌ ఏపీ పాఠశాల విద్యాశాఖ ఆధ్వర్యంలో ఫిన్లాండ్‌లో పర్యటించి తిరిగి విధుల్లో చేరారు. ఈ సందర్భంగా ఎంఈవో నాగేంద్ర ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు గోపీనాథ్‌ను అభినందించారు. ఫిన్లాండ్‌లో అధ్యయనం చేసిన అంశాలను విద్యార్థులకు సమగ్రంగా బోధించాలని ఎంఈవో నాగేంద్ర సూచించారు.

Comments

G
Loading comments...