వార్తలకు తిరిగి వెళ్లండి

ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం గోపాలపురం ప్రభుత్వ పాఠశాల నూతన భవన నిర్మాణానికి కలెక్టర్ దివాకర టీఎస్ రూ.30 లక్షల నిధులు మంజూరు చేశారు. శిథిల భవనంలో విద్యార్థుల కోసం ఉపాధ్యాయిని నిమ్మతోట ఇందిర సొంత ఖర్చుతో రేకుల షెడ్డు ఏర్పాటు చేశారు.
పాఠశాలను పరిశీలించిన కలెక్టర్, నిర్మాణ పనులు త్వరగా ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు. చొరవ చూపిన ఉపాధ్యాయినిని అభినందించారు.
Comments
Loading comments...
