వార్తలకు తిరిగి వెళ్లండి
ఎమ్మెల్సీ పదవుల కోసం టీడీపీలో రేస్

Photo Gallery
ఆంధ్రప్రదేశ్లో గవర్నర్ కోటా కింద ఖాళీ అవుతున్న రెండు ఎమ్మెల్సీ స్థానాల కోసం టీడీపీ నేతల మధ్య గట్టి పోటీ మొదలైంది. గత ఎన్నికల్లో టికెట్ దక్కని సీనియర్లు, పార్టీ కోసం కష్టపడిన కీలక నాయకులు ఈ పదవులపై ఆశలు పెట్టుకున్నారు.
రేసులో దేవినేని ఉమ, వంగవీటి రాధా, వర్ల రామయ్య, ఎస్వీఎస్ఎన్ వర్మల పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. అభ్యర్థుల ఎంపికపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు త్వరలోనే తుది నిర్ణయం తీసుకోనున్నారు.
Comments
Loading comments...