Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

ఏపీలో కొత్త పథకం... అకౌంట్లలోకి నేరుగా రూ.25,000

Follow Udayam on Google
రవళి దేవి Jul 07, 2026 7:51 AM అమరావతిGeneral
ఏపీలో కొత్త పథకం... అకౌంట్లలోకి నేరుగా రూ.25,000 - Udayam
ఏపీలో త్వరలో ‘నేతన్న భరోసా’ ద్వారా అర్హులైన చేనేత కార్మికులకు రూ.25 వేల ఆర్థిక సాయం నేరుగా ఖాతాల్లో జమ కానుంది. ఆప్కో ద్వారా ఉచిత విద్యుత్, నాణ్యమైన నూలు సరఫరా, సంఘాల బకాయిల చెల్లింపులు, టీటీడీ ఆర్డర్లతో చేనేత రంగాన్ని బలోపేతం చేయనున్నట్లు మంత్రి సవిత తెలిపారు.

Comments

G
Loading comments...