వార్తలకు తిరిగి వెళ్లండి
టీడీపీ ఆఫీసులకు ప్రభుత్వ భూములు

మంగళగిరి, రాయదుర్గంలో టీడీపీ కార్యాలయాల నిర్మాణాల కోసం అర ఎకరం చొప్పున ప్రభుత్వ భూములను కేటాయించారు. ఈ మేరకు రెవెన్యూ శాఖ మంగళవారం వేర్వేరుగా జీవోలు జారీ చేసింది.
నవులూరులోని సర్వే నంబర్ 791/4లో ఉన్న భూమిని ఐటీ శాఖ మంత్రి లోకేశ్ ప్రాతినిథ్యం వహిస్తున్న మంగళగిరి నియోజకవర్గ కార్యాలయానికి కేటాయించినట్లు ప్రభుత్వం పేర్కొంది.
Comments
Loading comments...