వార్తలకు తిరిగి వెళ్లండి
నేడు కడప పర్యటనకు మంత్రి లోకేష్

మంత్రి నారా లోకేశ్ బుధవారం కడప జిల్లాలో పర్యటించనున్నారు. మైలవరం మండలం చిన్నకొమెర్ల వద్ద రూ.3,100 కోట్లతో చేపట్టనున్న దాల్మియా సిమెంట్ ప్లాంట్ విస్తరణ పనులకు ఆయన శంకుస్థాపన చేస్తారు.
ఈ ప్లాంట్ విస్తరణ ద్వారా కొత్తగా మరో 700 మందికి, ప్రత్యక్షంగా, పరోక్షంగా మొత్తం 950 మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయి.
Comments
Loading comments...