వార్తలకు తిరిగి వెళ్లండి
'తల్లికి వందనం' ఆ రోజే

ఈ నెల 24న నిర్వహించే మెగా పేరెంట్స్ మీటింగ్ లోపు 'తల్లికి వందనం' నిధులు జమచేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. విద్యార్థుల తల్లల ఖాతాల్లో రూ.13 వేల చొప్పున వేయనున్నారు.
ఈ పథకం కింద రూ.10,049 కోట్ల నిధుల విడుదలకు బుధవారం పరిపాలనా అనుమతులు లభించే అవకాశముంది.
Comments
Loading comments...