వార్తలకు తిరిగి వెళ్లండి

అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లె టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్గా మాజీ ఎమ్మెల్యే గొల్లోల శంకర్ యాదవ్ను టీడీపీ నియమించింది. దాదాపు పది నెలల తర్వాత ఈ నియామకం జరిగింది.
సామాజిక, రాజకీయ సమీకరణాలు, స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. మరోసారి బాధ్యతలు అప్పగించినందుకు శంకర్ యాదవ్ సీఎం చంద్రబాబుకు ధన్యవాదాలు తెలిపారు.
Comments
Loading comments...

