వార్తలకు తిరిగి వెళ్లండి

కూటమి ప్రభుత్వానికి, టీడీపీకి పెరుగుతున్న ఆదరణను చూసి కొందరు తప్పుడు ప్రచారాలకు పాల్పడుతున్నారని టీడీపీ కర్నూలు జిల్లా అధ్యక్షురాలు గుడిసె ఆది కృష్ణమ్మ ఆరోపించారు. తమపై నిరాధార ఆరోపణలతో వచ్చిన వార్తలను బుధవారం ఖండించారు.
ప్రజలను తప్పుదోవ పట్టించేలా వార్తలు రాయడం సరికాదన్నారు గుడిసె ఆది కృష్ణమ్మ. తప్పుడు ప్రచారాలను ప్రజలు నమ్మరని, అవసరమైతే ‘ఆడపిల్లలా కాదు.. ఆడపులిలా తిరగబడతా’ అని హెచ్చరించారు.
Comments
Loading comments...

