వార్తలకు తిరిగి వెళ్లండి
అంబేడ్కర్ కోనసీమ జిల్లా పి.గన్నవరంలో నిర్వహించిన ఇంటింటికీ టీడీపీ ప్రచారంలో ఓ మహిళ స్థానిక డ్రైనేజీ సమస్యను ప్రస్తావిస్తూ పార్టీ నాయకులను ప్రశ్నించారు.
డ్రైనేజీ సమస్య ఎప్పుడు పరిష్కరిస్తారో చెప్పాలని ఆమె కోరగా, జిల్లా అధ్యక్షుడు గుత్తుల సాయి సహా ఇతర నేతలు సమాధానం ఇవ్వకుండా అక్కడి నుంచి వెళ్లిపోయారని స్థానికులు తెలిపారు.
Comments
Loading comments...
