వార్తలకు తిరిగి వెళ్లండి

టీబీ నిర్మూలనలో భాగంగా ప్రతి అనుమానితుడికి స్కిన్ టెస్ట్, ఛాతీ ఎక్స్రే, కఫం పరీక్షలు నిర్వహించాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ అధికారులను ఆదేశించారు. ఐడీఓసీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన ఈ సూచనలు చేశారు.
గ్రామీణ ప్రాంతాల్లో మొబైల్ ఎక్స్రే వాహనాల ద్వారా పరీక్షలు నిర్వహిస్తామని తెలిపారు. టీబీ బాధితుల కుటుంబ సభ్యులకు కూడా స్క్రీనింగ్ చేసి అవసరమైన చికిత్స అందించాలని సూచించారు.
Comments
Loading comments...
