వార్తలకు తిరిగి వెళ్లండి
తాళ్లపూడి బీజేపీ ఓబీసీ మోర్చా నూతన కమిటీ నియామకం
సంజయ్ రెడ్డి Jun 26, 2026 10:09 AM పశ్చిమగోదావరి 3 viewsabout 2 hours ago

తాళ్లపూడి బీజేపీ ఓబీసీ మోర్చా నూతన మండల కమిటీని శుక్రవారం ప్రకటించారు. మండల అధ్యక్షుడిగా కిలాని రమణ, ప్రధాన కార్యదర్శులుగా బాణాల సాయి, నరసింహ మూర్తి, గెద్దాడ నాగ పూసి, ఉపాధ్యక్షుడిగా ముత్తోజు సత్య కిరణ్ కుమార్ నియమితులయ్యారు.
ఈ నియామక కార్యక్రమంలో బీజేపీ ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షుడు మరుకుర్తి నరేష్ కుమార్ యాదవ్ పాల్గొని, నూతన కమిటీ సభ్యులకు అభినందనలు తెలిపారు.
Comments
Loading comments...