వార్తలకు తిరిగి వెళ్లండి

గచ్చిబౌలిలో జరిగిన 1st వరల్డ్ ఇంటర్నేషనల్ తైక్వాండో ఛాంపియన్ షిప్-2026లో బంగారు పతకాలు సాధించిన పరిగికి చెందిన రాథ్లావత్ రిషి నాయక్ , నిశాంత్లతో పాటు కోచ్ కలీం ఉద్దీన్ను పరిగి ఎమ్మెల్యే టి.రామ్మోహన్ రెడ్డి ఘనంగా సన్మానించారు.
1,200 మంది పోటీపడిన ఈ పోటీల్లో పరిగి విద్యార్థులు రాణించడం జిల్లాకే గర్వ కారణమని ఎమ్మెల్యే కొనియాడారు.
Comments
Loading comments...

