Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రోడ్డు వేయడం మరిచారా?

Follow Udayam on Google
Kiran Sep 11, 2026 3:07 PM అన్నమయ్యGeneral
రోడ్డు వేయడం మరిచారా? - Udayam
మదనపల్లె మండలం వలసపల్లె పంచాయతీ పరిధిలోని యాతాల వంక-బోడెవారిపల్లె రోడ్డుకు కంకర పరిచి తారు వేయకుండా వదిలేశారని స్థానికులు ఆరోపిస్తున్నారు. దీంతో రహదారి గుంతలు, కంకర రాళ్లతో అధ్వానంగా మారింది. ఈ మార్గంలో బైకులపై ప్రయాణించేందుకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని స్థానికులు తెలిపారు. అధికారులు స్పందించి త్వరగా తారు రోడ్డు వేయాలని కోరుతున్నారు.

Comments

G
Loading comments...