వార్తలకు తిరిగి వెళ్లండి

ఎల్ నినో ప్రభావంతో వర్షాలు లేక సతమతమవుతున్న తాండూరు రూరల్ రైతులకు యూరియా కొరత మరో భారంగా మారింది. ప్రభుత్వం కొత్తగా తెచ్చిన 'ఎఫ్ఎఫ్ఎస్' (FFS) యాప్పై అవగాహన లేకపోవడం, యాప్లో స్టాక్ లేనట్లు చూపించడంతో ఎరువులు అందడం లేదు.
దీనికి తోడు రవాణా ఛార్జీల పేరుతో ఒక్కో యూరియా బస్తాపై రూ.43 అదనంగా భారం పడుతుండటంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Comments
Loading comments...

