Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తాండూరులో సీసీ కెమెరాలు బంద్: ఆందోళనలో ప్రజలు

Follow Udayam on Google
dasari naveen kumar Aug 08, 2026 2:46 PM వికారాబాద్General
తాండూరులో సీసీ కెమెరాలు బంద్: ఆందోళనలో ప్రజలు - Udayam
​తాండూరు పట్టణంలో పోలీస్ శాఖ సీసీ కెమెరాలు పనిచేయకపోవడం భద్రతపై ఆందోళన రేపుతోంది. ఇటీవల ఓ బంగారం దుకాణంలో చోరీ జరగ్గా, కెమెరాలు మోరాయించడంతో విచారణ ఆలస్యమవుతోంది. నిఘా వ్యవస్థ పడకేయడంతో నేరాలు పెరుగుతున్నాయని, వెంటనే కెమెరాలకు మరమ్మతులు చేసి, కొత్తవి ఏర్పాటు చేయాలని స్థానికులు కోరుతున్నారు.

Comments

G
Loading comments...