Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తాండూరులో రైతులకు ఎద్దులను పంపిణీ చేశారు

Follow Udayam on Google
DASARI NAVEEN KUMAR Aug 15, 2026 6:16 PM వికారాబాద్General
తాండూరులో రైతులకు ఎద్దులను పంపిణీ చేశారు - Udayam
తాండూరు గోశాల సేవా సమితి ఆధ్వర్యంలో అర్హులైన రైతులకు ఆర్బీఓఎల్ సీఈఓ బుయ్యని శ్రీనివాస్ రెడ్డి లాటరీ ద్వారా కోడెలను పంపిణీ చేశారు. రైతే రాజు కావాలని, వ్యవసాయానికి పూర్వ వైభవం రావాలని ఆయన ఆకాంక్షించారు.చాలా కోడెలను పంపిణి చేశారు. యంత్రాలకు బదులు పశువులతో సాగు చేసే సంప్రదాయ, సహజ వ్యవసాయం వైపు రైతులు మళ్లాలని, పశుసంపద పెంపుతో అదనపు ఆదాయం లభిస్తుందని సూచించారు.

Comments

G
Loading comments...