వార్తలకు తిరిగి వెళ్లండి

ప్లాస్టిక్, రసాయనాలకు భిన్నంగా సహజసిద్ధంగా రూపొందించిన గోమయ రాఖీలు తాండూరులో ప్రత్యేక ఆదరణ పొందుతున్నాయి. మున్సిపల్ మాజీ చైర్పర్సన్ కోట్రిక విజయలక్ష్మి వీటిని ప్రోత్సహిస్తూ ప్రజలకు అందుబాటులోకి తెచ్చారు.
పరిగికి చెందిన శివరామకృష్ణాచారి (దీర్ఘా ఆయుష్షు సంస్థ) తయారు చేసిన ఈ పర్యావరణ హిత రాఖీలను కొనుగోలు చేసేందుకు ప్రజలు ఆసక్తి చూపుతున్నారు.
Comments
Loading comments...

