వార్తలకు తిరిగి వెళ్లండి

వికారాబాద్ జిల్లా తాండూరు, పెద్దేముల్ ప్రాంతాల్లో ఏసీబీ అధికారులు ఆకస్మిక సోదాలు నిర్వహించారు. భూపాలపల్లి మైన్స్ ఏడీ జయరాజ్పై వచ్చిన అక్రమాస్తుల ఆరోపణల నేపథ్యంలో ఈ తనిఖీలు చేపట్టారు.
గతంలో తాండూరులో పనిచేసిన ఆయనతో సంబంధమున్న వ్యక్తుల ఇళ్లు, పెద్దేముల్లోని సుద్ద వ్యాపార లావాదేవీలపై అధికారులు ఆరా తీస్తూ కీలక పత్రాలు, ఆస్తుల వివరాలను పరిశీలిస్తున్నారు.
Comments
Loading comments...

