వార్తలకు తిరిగి వెళ్లండి

దేశమంతా స్వాతంత్ర్య సంబరాల్లో మునిగిపోగా తాండూరులో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసేవారే కరువయ్యారు. ప్రజా, దళిత సంఘాల నాయకులు ఎవరూ నివాళులు అర్పించకపోవడంపై తీవ్ర ఆవేదన వ్యక్తమవుతోంది.
రాజ్యాంగ హక్కులు అనుభవిస్తూ నిర్మాతను విస్మరించడం విచారకరమని, ఇది బాధ్యతా రాహిత్యానికి నిదర్శనమని స్థానికులు మండిపడుతున్నారు.
Comments
Loading comments...

