వార్తలకు తిరిగి వెళ్లండి

నిజామాబాద్ జిల్లా భీంగల్ మండలానికి చెందిన భూక్య నారాయణ (60) తాండూరు రైల్వే స్టేషన్లో అదృశ్యమయ్యారు. తిరుపతి దర్శనం తర్వాత రాయలసీమ ఎక్స్ప్రెస్లో తిరుగు ప్రయాణమైన ఆయన కుటుంబ సభ్యులకు తెలియకుండా తాండూరులో రైలు దిగిపోయారు.
ఆయన ఆచూకీ తెలిసిన వారు 8712513845, 8886025502 నంబర్లలో సంప్రదించాలని కుటుంబ సభ్యులు కోరారు.
Comments
Loading comments...

