వార్తలకు తిరిగి వెళ్లండి

తాండూరు వినాయక చౌక్లోని ప్రాపర్టీలో అనుమతులు లేకుండా, నకిలీ పత్రాలతో చేపడుతున్న అక్రమ నిర్మాణాలను వెంటనే నిలిపివేయాలని అధికారులు నోటీసులు జారీ చేశారు. స్థానికుడు వేసిన పిటిషన్ను విచారించి ఈ ఆదేశాలు ఇచ్చినట్లు సమాచారం.
ఈ పరిణామంతో పట్టణంలో భూముల వ్యవహారం మళ్లీ హాట్ టాపిక్గా మారింది. అధికారులు తీసుకునే తదుపరి చర్యలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
Comments
Loading comments...

