వార్తలకు తిరిగి వెళ్లండి

ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి కృషితో తాండూరు, యాలాల మండలాలకు కాగ్నా నది ద్వారా తాగునీరు అందించేందుకు ప్రభుత్వం TUFIDC ద్వారా రూ. 110 కోట్లు మంజూరు చేసిందని మున్సిపల్ చైర్పర్సన్ నీరజా బాల్రెడ్డి తెలిపారు.
సీఎం రేవంత్ రెడ్డిని కలిసి జీవో సాధించామని, త్వరలోనే తాండూరు పట్టణానికి నిరంతరాయంగా రెండు పూటలా తాగునీరు అందిస్తామని పేర్కొన్నారు.
Comments
Loading comments...

