వార్తలకు తిరిగి వెళ్లండి

గద్వాల మండలంలోని తుర్కోంపల్లి గ్రామంలో పట్టపగలే తలారి నర్సింహులు ఇంట్లో చోరీ జరిగినట్లు ఇంటి యజమాని తెలిపారు. వైద్యం కోసం గద్వాల జిల్లాకి వెళ్లి వచ్చి చూసే వరకు ఇల్లు గుల్ల చేసారు.
ఇంట్లో ఉండే 30 వేల నగదు, 5 తొలల బంగారు, 10 తులాల వెండి పట్టీలు అపహారణ గురైనట్లు గుర్తించిన భాదితుడు రూరల్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడంతో రూరల్ ఎస్సై శ్రీకాంత్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
Comments
Loading comments...

