వార్తలకు తిరిగి వెళ్లండి

బొల్లాపల్లి మండలంలోని పలు గ్రామాల్లో ప్రజలు తీవ్ర తాగునీటి ఎద్దడి ఎదుర్కొంటున్నారని మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమస్యపై ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు తక్షణమే స్పందించి, ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లాలని కోరారు.
బొల్లాపల్లి మండల వాసులకు తాగునీరు నిరంతరం అందేలా శాశ్వత పరిష్కారం చూపాలని ఆయన డిమాండ్ చేశారు.
Comments
Loading comments...

