వార్తలకు తిరిగి వెళ్లండి

నందిమల్ల క్యాంప్లోని మిషన్ భగీరథ వాటర్ ప్లాంట్ ఇన్టేక్ వెల్ మోటార్ కాలిపోవడంతో గత 5 రోజులుగా 12 గ్రామాలకు నీటి సరఫరా నిలిచిపోయింది.
ఈ విషయాన్ని RWS ఎస్ఈ శ్రీ వెంకటరమణ గారి దృష్టికి తీసుకెళ్లగా, ఆయన తక్షణమే స్పందించి ఈరోజు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఏజెన్సీ వారితో మాట్లాడి కొత్త మోటారు వెంటనే పంపించారు. ఈరోజు సాయంత్రంలోపు మోటార్ను అమర్చి నీటి పంపింగ్ ప్రారంభిస్తామని తెలిపారు.
Comments
Loading comments...

