వార్తలకు తిరిగి వెళ్లండి

సత్యసాయి తాగునీటి ప్రాజెక్టుకు పెండింగ్ నిధుల కోసం ఎమ్మెల్యే పల్లె సింధూరరెడ్డి చేసిన చొరవతో ప్రభుత్వం రూ.కోటి మంజూరు చేసింది. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి లోకేశ్కు ఆమె కృతజ్ఞతలు తెలిపారు.
ఈ నిధులతో నియోజకవర్గంలో తాగునీటి సమస్య లేకుండా చర్యలు చేపడతామని ఎమ్మెల్యే తెలిపారు. నిధుల మంజూరుపై ప్రాజెక్టు కార్మికులు, ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.
Comments
Loading comments...

