వార్తలకు తిరిగి వెళ్లండి

ఎల్నినో ప్రభావం దృష్ట్యా తాగునీటి సరఫరాలో ఇబ్బందులు తలెత్తకుండా గుంటూరు జిల్లాలోని తాగునీటి చెరువులను త్వరితగతిన నింపాలని జిల్లా కలెక్టర్ సి.ఎం. సాయికాంత్ వర్మ అధికారులను ఆదేశించారు.
బుధవారం కలెక్టర్ కార్యాలయంలో తాగునీటి చెరువుల్లో నీటి నిల్వలపై సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు.
Comments
Loading comments...

