Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తాగి చోరీ చేశా మన్నించు

Follow Udayam on Google
SHRUTHI Sep 11, 2026 6:24 AM జాతీయంGeneral
తాగి చోరీ చేశా మన్నించు - Udayam
రాజస్థాన్‌లోని ఝాలావాడ్‌ జిల్లాలో రెండేళ్ల క్రితం ఆలయంలో చోరీ చేసిన దొంగ పశ్చాత్తాపంతో వెండి నగలు, పూజా సామగ్రిని తిరిగి వెనక్కి ఇచ్చాడు. మద్యం మత్తులో ఈ తప్పు చేశానని దేవుడిని క్షమాపణ కోరుతూ ఓ లేఖ, మరమ్మతుకు డబ్బుతో సహా వాటిని గుడిలో పెట్టి వెళ్లాడు.

Comments

G
Loading comments...