Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అంతరిక్ష రంగంపై మోదీ

Follow Udayam on Google
SHRUTHI Sep 11, 2026 6:14 AM జాతీయంGeneral
అంతరిక్ష రంగంపై మోదీ - Udayam
సురక్షితమైన, సుస్థిరమైన అంతర్జాతీయ అంతరిక్ష రంగాన్ని భారత్ కోరుకుంటోందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. పారిస్‌లో జరిగిన సదస్సులో ఆయన మాట్లాడారు. ఇస్రో సేవలు యావత్‌ ప్రపంచానికి ప్రయోజనకరంగా ఉన్నాయని ప్రశంసించారు. 2040 నాటికి చంద్రుడిపై భారతీయుడు కాలు మోపుతాడని ధీమా వ్యక్తం చేశారు.

Comments

G
Loading comments...