వార్తలకు తిరిగి వెళ్లండి

రాజస్థాన్లోని ఆరావళి పర్వత శ్రేణుల్లో పచ్చదనాన్ని పెంచేందుకు మహిళలు విత్తన బంతులు విసురుతున్నారు. మొక్కలు నాటడం కష్టమైన కొండ ప్రాంతాల్లో ఈ ప్రత్యేక పద్ధతిని అమలు చేస్తున్నారు.
గత ఎనిమిదేళ్లుగా ఏటా వర్షాకాలంలో ఈ కార్యక్రమం చేపడుతున్నారు. ఇప్పటివరకు లక్షన్నరకు పైగా విత్తనాలు వెదజల్లగా, ఈ ఏడాది యాభై వేల లక్ష్యంగా పెట్టుకున్నారు.
Comments
Loading comments...

