వార్తలకు తిరిగి వెళ్లండి

ఆన్లైన్లో చిన్నారుల అసభ్యకర కంటెంట్ కట్టడిపై కేంద్రానికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. ఇంటర్నెట్లో పిల్లల రక్షణకు పటిష్ఠ ఫైర్వాల్స్, వయో నిర్ధారణ యంత్రాంగాలు అవసరమని స్పష్టం చేసింది.
అల్గారిథమిక్ ఆడిట్లు, అమలులో ఉన్న కంటెంట్ ఫిల్టరింగ్ ప్రొటోకాల్స్పై పూర్తి నివేదిక సమర్పించాలని ఆదేశించింది. ఈ మేరకు కేంద్రంలోని పలు మంత్రిత్వ శాఖలకు ధర్మాసనం నోటీసులు ఇచ్చింది.
Comments
Loading comments...

