వార్తలకు తిరిగి వెళ్లండి

విద్యుత్ కోత కారణంగా ఆక్సిజన్ అందక అనారోగ్యంతో బాధపడుతున్న ఓ మహిళ మృతి చెందింది. ఈ విషాదకర ఘటన నంద్యాల జిల్లాలో గురువారం చోటుచేసుకుంది.
రుద్రవరం మండలం ముత్తలూరుకు చెందిన పద్మావతికి ఇంట్లోనే ఆక్సిజన్ అందిస్తున్నారు. విద్యుత్ నిలిచిపోవడంతో ఉక్కిరిబిక్కిరై ఆస్పత్రికి తరలిస్తుండగా ప్రాణాలు కోల్పోయింది.
Comments
Loading comments...

