Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బాలికను బెదిరిస్తే ఉపేక్షించం

Follow Udayam on Google
SHRUTHI Sep 11, 2026 6:27 AM జాతీయంGeneral
బాలికను బెదిరిస్తే ఉపేక్షించం - Udayam
నిరసనలో పాల్గొన్న 14 ఏళ్ల బాలికను, ఆమె కుటుంబాన్ని బెదిరింపులకు గురిచేయడంపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. బాధితులను భయపెట్టి కేసులను నీరుగార్చేయత్నాలను సహించబోమని స్పష్టం చేసింది. ఈ ఘటనపై సమగ్ర నివేదిక సమర్పించాలని దిల్లీ, ఉత్తరప్రదేశ్ ప్రభుత్వాలను సీజేఐ ధర్మాసనం ఆదేశించింది. దాడికి పాల్పడిన నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని సూచించింది.

Comments

G
Loading comments...