వార్తలకు తిరిగి వెళ్లండి

తాడిపత్రి పట్టణ కేంద్రంలో ఆదివారం జేసీ ప్రభాకర్ వైసీపీ వర్గాల మధ్య జరిగిన వాగ్వాదం తీవ్రరూపం దాల్చి ఘర్షణకు దారితీసింది. ఈ క్రమంలో హనుమంతరెడ్డికి చెందిన కారును దుండగులు ధ్వంసం చేశారు.
సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ఇరువర్గాల నాయకులు కార్యకర్తలను అక్కడ నుంచి పంపించి వేసి వాతావరణాన్ని అదుపులోకి తెచ్చారు.
Comments
Loading comments...

