Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

'ఎపిక్'పై రష్మిక ప్రశంసలు

Follow Udayam on Google
SHRUTHI Sep 11, 2026 9:27 PM జాతీయంవినోదం
'ఎపిక్'పై రష్మిక ప్రశంసలు - Udayam
ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య జంటగా నటించిన 'ఎపిక్- ఫస్ట్‌ సెమిస్టర్‌' సినిమాపై నటి రష్మిక మందన్న ప్రశంసలు కురిపించారు. ఆదిత్య హాసన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం సెప్టెంబర్ 11న విడుదలైంది. సమాజానికి అవసరమైన ముఖ్యమైన అంశాలతో పాటు వినోదాన్ని అందిస్తున్న ఈ చిత్రాన్ని ప్రతి ఒక్కరూ థియేటర్లలోనే చూడాలని ఆమె కోరారు. టీమ్‌ను చూస్తుంటే గర్వంగా ఉందని ఇన్‌స్టాగ్రామ్‌లో తెలిపారు.

Comments

G
Loading comments...