వార్తలకు తిరిగి వెళ్లండి

ఈ నెల 17 నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో వైఎస్ జగన్ తాడేపల్లిలో బుధవారం పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో భేటీ అయ్యారు.
ఉభయ సభల సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై వారికి దిశానిర్దేశం చేశారు. ప్రజా సమస్యలపై శాసనమండలి వేదికగా గట్టిగా గళమెత్తాలని, సభ్యులంతా పూర్తి సన్నద్ధతతో సమావేశాలకు హాజరుకావాలని సూచించారు.
Comments
Loading comments...

