వార్తలకు తిరిగి వెళ్లండి

సీపీఐ జాతీయ సమితి ఆదేశాల మేరకు నిర్వహించే దేశవ్యాప్త ప్రచార ఆందోళనల్లో భాగంగా తాడేపల్లిలో బుధవారం పాదయాత్ర ప్రారంభమైంది. పార్టీ కార్యాలయం నుండి ప్రారంభమైన ఈ యాత్ర నెహ్రూ బొమ్మ, బోసుబొమ్మ, ఉండవల్లి సెంటర్ల మీదుగా సీతానగరం వరకు కొనసాగింది.
సీపీఐ నాయకులు యార్లగడ్డ వెంకటేశ్వరరావు, ముసునూరు సుహాస్, అన్నవరపు ప్రభాకర్ పాల్గొని మాట్లాడారు.
Comments
Loading comments...

