వార్తలకు తిరిగి వెళ్లండి

దళిత, గిరిజన ప్రాంతాల అభివృద్ధికి ప్రభుత్వం వెంటనే నిధులు విడుదల చేయాలని సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి ఉమామహేశ్వరరావు డిమాండ్ చేశారు. తాడేపల్లి కుంచనపల్లిలో 'సామాజిక శంఖారావం' జీపు యాత్రను ఆయన ప్రారంభించారు.
గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతులు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, సమస్యల పరిష్కారానికి ఈనెల 24న గుంటూరు కలెక్టరేట్ ధర్నాను జయప్రదం చేయాలని కోరారు.
Comments
Loading comments...

