వార్తలకు తిరిగి వెళ్లండి

తాడేపల్లిలో 3.3 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు మంగళవారం CI వీరేంద్ర తెలిపారు. గుంటూరు ఛానల్ లాకుల వద్ద గంజాయి అక్రమ రవాణా, విక్రయాలు సాగిస్తున్న ముగ్గురు నిందితులను సమాచారం మేరకు అరెస్ట్ చేశామన్నారు.
వీరిపై ఎన్డీపీఎస్ చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు సీఐ వెల్లడించారు.
Comments
Loading comments...

