వార్తలకు తిరిగి వెళ్లండి

తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో సీనియర్ నాయకుడు బొత్స సత్యనారాయణ జాతీయ జెండాను ఎగురవేశారు. స్వాతంత్ర్య సమరయోధుల చిత్రపటాలకు నివాళులర్పించిన ఆయన, ఈ రోజు ప్రాముఖ్యతను వివరించారు.
ఈ కార్యక్రమంలో పలువురు మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.
Comments
Loading comments...

